కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మొయినాబాద్ ము న్సిపాల�
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోకు జననీరాజనం పట్టారు. తాండూరు పట్టణంలోని 36 వార్డుల నుంచి ప్రజలు కేటీఆర్ రోడ్ షోకు హాజరయ్యారు. ఆరు
అద్రాస్పల్లిలో గురువారం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నూక రాజమ్మ అనే మహిళ ఎదురుపడి, ‘పింఛన్లు వస్తలేవు..నీళ్లు వస్తలేవు సారూ’.. అంటూ తన కష్టాలను ఏకరువు పెట్టారు. ఇందుకు స్పంది
జూబ్లీహిల్స్ నియోజకవర్గంషేక్పేట డివిజన్ పరిధిలో సోమవారం దివంగత ఎమ్మెల్యే మాగంటి కుమార్తె మాగంటి అక్షర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతకు మద్దతు ఇవ్వాలని ఓటర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న ఆద�
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి మచ్చలేని నాయకుడు అని, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ అభ్యర్థి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీమంత్ర�
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కర్నాటక కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరి 16 నుంచి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.