ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాలలో సంచలన ఘటన చోటుచేసుకుంది. భర్తను చంపిన భార్య.. అతడి శవాన్ని అత్తారింటి వద్ద పడేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నూనెపల్లికి చెందిన శేషాచలం(48), పల్నాడు
AP News | నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. గొడవ పడి పుట్టింటికి వెళ్లిన భార్యకు నచ్చజెప్పేందుకు వెళ్లిన భర్తను అత్తింటివారు కొట్టి చంపేశారు. భార్య, ఆమె తమ్ముడు కంటిలో కారం జల్లి దాడి ఈ దారుణానికి ఒడిగట్టారు
టీఎస్ఆర్టీసీ ఆధ్యాత్మిక సేవ కొనసాగిస్తున్నది. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను రూ.116 చెల్లించి బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా ఇంటికే వెళ్లి అందిస్తున్నది. లాజ�
హైదరాబాద్ : మేడారం సమ్మక్క, సారలమ్మ వారి ప్రసాదంను ఆర్టీసీ పార్సిల్ సర్వీస్తో పాటు పోస్ట్ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల
క్రైం న్యూస్ | మద్యం డోర్ డెలివరీ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బులు కాజేసిన వ్యక్తిపై నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.