తిమ్మాపూర్ మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ శాంతి సమావేశాన్ని ఎల్ఎండీ పోలీస్టేషన్ ఆవరణలో ఎస్ఐఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సీఐ సదన్ కుమార్, ట్రాన్స్కో ఏఈ మాటూరి వీరాచారి, ఎంపీడీవో సురేందర్ తో క�
అభివృద్ధి ముసుగులో అన్యాయం చేస్తే సహించబోమని, కూల్చిన నిరుపేదల ఇళ్లను తిరిగి కట్టించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. జగిత్యాల అర్బన్(మున్సిపాలిటీ)కు చెందిన
ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు విడతల్లో నిర్వహించిన హరితహారంతో పచ్చదనం పెరిగింద�