పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. జూలైలో 3.5 శాతం వృద్ధిని మాత్రమే కనబరిచింది. క్రితం ఏడాది 5 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. కానీ, గడిచిన 4 నెలల్లో ఇదే గరిష్ఠం. తయారీ రంగం ఆశించిన స్థాయిలో 5.4 శాతం వృద్ధిని నమో
ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తున్నది. గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 14 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది మరి. మంగళవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాల ప్రకారం అక్టోబర్లో వినియోగదారు�
దేశీయ పారిశ్రామికోత్పత్తి మందగించింది. ఈ ఏడాది జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతానికే పరిమితమైంది. నిరుడు జూలైలో 6.2 శాతంగా ఉండటం గమనార్హం.
దేశీయ పారిశ్రామికోత్పత్తి నానాటికీ దిగజారుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు అంతక్రితం ఆగస్టు నెలతో పోలిస్తే సగానికి తగ్గింది.
దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మళ్లీ నిరాశపర్చింది. కీలకమైన తయారీ, విద్యుదుత్పత్తి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రాథమిక-ముడి సరకు వస్తూత్పత్తి, గనుల రంగాల్లో కార్యకలాపాలు నీరసి