అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొందరు ఇదే అదునుగా భావించి అధిక ధరలకు అమ్ముకునేందుకు అక్రమంగా నిల్వ చేసి సొమ్ము చేసుకుంటు�
గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సివిల్ సప్లయ్ ఎన్స్ఫోర్స్మెంట్ అలాగ�
పాల్వంచ పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్ సెంటర్లపై బుధవారం సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాసరావు రైడ్ చేశారు.