పంట వేసి నాలుగు గింజలు పండించి.. ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకున్న అన్నదాతకు నిరాశే ఎదురవుతున్నది. బోరు బావులను నమ్ముకొని పంటలు సాగుచేయగా.. ఒక్కసారిగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో సాగుచేసిన వరికి త�
నకిలీ ధ్రువపత్రాలు దోమకొండలో కలకలం రేపాయి. ఈ విషయమై పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. దోమకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి చాకచక్యంగా వ్యవహరిం�
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్లో విద్యుత్తుషాక్తో ఓ రైతు మృతి చెందినట్టు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. సంగమేశ్వర్ గ్రామానికి చెందిన మొగుల్ల సిద్దయ్య(59) అడ
కొత్తగా వచ్చిన సిబ్బందిని వెనక్కి పంపించాలంటూ దోమకొండ మండలంలోని కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బీబీపేట కేజీబీవీ నుంచి స్పెషల్ ఆఫీసర్, మరో ముగ్