హెచ్సీయూలో శుక్రవారం మచ్చల జింకపై కుకలు దాడి చేశాయి. ఇన్నాళ్లుగా తమకు ఆశ్రయం ఇచ్చిన అటవీ ఆవాసం ఒక్కసారిగా చెదిరిపోవడంతో జింకలు సమీప కాలనీల్లోకి నీళ్ల కోసం వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.
వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. కనబడ్డ వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట శునకాలు స్వైరం విహారం చేస్తుండడం కలవరపాటుకు గురి చేస్తున్నది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు రెచ్చిపోయాయి. అదే గ్రామానికి చెందిన ఏడుగురిపై ఆదివారం ఉదయం దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చేపూర్కు చెందిన వేల్పూల నర్సయ్య, కళ, పోసాని, ల�
గ్రేటర్లో వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న డొయాన్స్కాలనీలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇటీవలె అద్దెకు వచ్చిన వి�