తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. మంగళవారం దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంల
తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన అమరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని ఆదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి నిర్�
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్త
తెలంగాణ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివని పలువురు ప్రజాప్రతినిధులు, కుర్మ సంఘం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కొమురయ్య జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
స్వ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పోరాటయోధులైన సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్యకు సముచిత గుర్తింపు దక్కిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు.
దేశచరిత్రకే వక్రభాష్యం చెప్తున్న బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని సైతం అవమానిస్తున్నది. నిజాం మద్దతుదారులపై వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను బీజేపీ రాష్ట్ర