బ్యాంకు రుణం పొంది, తీసుకున్న వ్యాపారానికి కాకుండా ఆ నిధులు ఇతర మార్గాలకు తరలించి లోన్ ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డు శాఖ అధికారు�
బూటకపు కేసులతో తమ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. వీసాలు జారీ చేసేందుకు ముడుపులు తీసుకున్నారనే కేసులో సీబీఐ అధికారులు కొందరు �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకం లబ్ధిదారులకు మంగళవారం మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాప
pandora papers | పండోరా పేపర్స్ .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది. ప్రపంచ దేశాధినేతలు, బడా బాబులు రహస్యంగా దాచిపెట్టిన సంపద చిట్టా గురించి పండోరా పేపర్స్ పేరుతో ఇన్వెస్టిగేట�