ప్రజాస్వామ్యానికి ఓటు మూలాధారం. ప్రజల అభిమతం తెలిపే పవిత్రమైన పత్రం బ్యాలెట్. ఆ పత్రం అపవిత్రమైపోయింది. స్వేచ్ఛ, పారదర్శకత గాలికెగిరిపోయాయి. బ్యాలెట్లో నిక్షిప్తమైన తీర్పు తారుమారైంది.
తెలంగాణలో కొత్త జిల్లాలకు అనుగుణంగా కోర్టుల సముదాయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ హైకోర్టు ‘న్యాయ నిర్మా
గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి, ధరణిలో భూసమస్యలు పరిష్కరించి, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. మంగళవారం రాత్రి ఝరాసంగం మండలంలోని బిడెకన్న గ్రామం లో ఏర్పాట�
గ్రామ కంఠం భూములకు త్వరలోనే భూ యజమాన్య పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు అన్నారు. సోమవారం మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అంగడికిష్టాపూర్ గ�