పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల్లో మరో ముగ్గురు ఆచూకీ డీఎన్ఏ పరీక్షల ద్వారా అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన నాటినుంచి ఆచూకీ తెలియక శవాలను పటాన్చెరు ఏరియా దవాఖానల�
పక్కనున్నవి ట్రాన్స్పోర్టులో వచ్చిన బాక్సులు కాదు.. మృతుల మాంసపు ముద్దులున్న బాక్సులు... ఔను, మీరు విన్నది నిజమే. సిగాచి పరిశ్రమలో సంభవించిన భయంకరమైన పేలుడులో ఛిద్రమైన కార్మికులు, సిబ్బంది శవాలివి. ముక్క
DNA tests | పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 45కు పెరిగింది. వారిలో కొందరి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో డీఎన్ఎ పరీక్ష ద్వారా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 47 మంది మృతుల వివరాలను గుర్తించినట్టు వైద్యాధికారులు ఆదివారం తెలిపారు.
మహారాష్ట్రలో శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన 24 మందికి ఆదివారం సామూహిక దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తం 25 మంది మృతుల్లో ఒకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
కేవలం కేసును బలపరుస్తాయి బాంబే హైకోర్టు ముంబై, జూలై 30: అత్యాచారం కేసుల్లో డీఎన్ఏ పరీక్షలు నిర్ణయాత్మకమైనవి కాబోవని, కేసును బలపరిచేందుకు మాత్రమే అవి సాయపడుతాయని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. 14 ఏండ్ల బా�