Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులు పూర్తైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.
Air India Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) నేటికి వారం రోజులు. ఈ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Finger in Ice cream case | ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్లో తెగిపడిన మనిషి వేలు వచ్చిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఆ ఐస్ క్రీమ్లో వచ్చిన వేలు ఎవరిదో పోలీసులు నిర్ధారించారు. అయితే తెగిపడిన ఆ వేలు ఐ�