ఎంజీఎంలో వైద్యుల తీరుపై వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి సీరియస్ అయ్యారు. విధులకు హాజరుకాని 40మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జూలై నెల మొత్తం ముందే సంతకాలు చేసిన పిల్లల వైద్యుడి సస్పెన్షన�
భారీ వర్షాలు, వరదల అనంతరం సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరంగల్ జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో వైద్యులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున�
జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 1,28,110 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. 24,567 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 14,663 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, 1,450 �
జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల్లో గురువారం వరకు 1,00,890 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 20,659 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, మరో 11,840 మందికి ప్రిస్క్రి
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 393 శిబిరాలను నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. 44 బృందాలతో ప్రతిరోజూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 700 మందికి పరీక్షలు చేయాలన�