సిద్దిపేట కళలకు కాణాచి అని, తెలంగాణ సాంసృతిక వైభవాన్ని ప్రతిఒకరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాడ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా
వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాలులో జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించి
23న జిల్లాస్థాయి యువజనోత్సవాలు, సామూహిక, వ్యక్తిగత విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరావు శుక్రవానం ఒక ప్రకటనలో తెలిపారు.