రాష్ట్రంలో నీలి విప్లవంపై నీలినీడలు కమ్ముకున్నా యి. వర్షాకాలం ఆరంభమై మూడు నెలలు పూర్తయినా ఇంకా చెరువుల్లోకి చేప చేరేదెన్నడో అంటూ మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జలాశయాలు, చెరువ
మత్స్య రైతులు ఖుషీ.. ఖుషీగా ఉన్నారు. సీజన్ రాగానే ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదులుతుండడంతో మురిసిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 14వేల పైచిలుకు కుటుంబాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3,875 కుటు
ఉచిత చేప పిల్లల పంపిణీని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరుపై పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ�
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ ఈ నెల 9 నుంచి ప్రారంభం అవుతుందని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. గొర్రెల పంపిణీ, దశాబ్ది ఉత్సవాలు, ఫిష్ ఫెస్టివల్పై సచివాలయంలో గురువారం మం�