AP Fibernet | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో నియమితులైన ఫైబర్నెట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో తొలి విడతగా 410 మందిని తొలగించింది .
ఆర్టికల్ 370కి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డి�
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర నేర ఆరోపణలు ఉన్న పోలీస్ సిబ్బందిని తొలగించాలని గురువారం ఆదేశించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన పోలీస్ అధికారులు, సిబ్బంద�