ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డి�
విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి విపత్తుల నిర్వహణప�
విపత్తులు సంభవించిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిర్వర్తించే పాత్ర ఎంతో కీలకమని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు.
భారత్లో 51 శాతం మంది చిన్నారులు పేదరికం, వాతావరణ విపత్తుల నీడలో బతుకీడుస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది. మొత్తం ఆసియా వ్యాప్తంగా 35 కోట్ల మంది చిన్నారులు ఈ రెండు విపత్తుల కబంధహస్తాల కింద ఉన్నారని ‘జన�
ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, చెట్లను నరికివేయడం, తత్ఫలితంగా కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యం..
ప్రజా జీవనానికి తీవ్ర నష్టాన్ని కలుగజేసి, వారిని నిరాశ్రయులు చేసే ప్రకృతిపరమైన, మానవ తప్పిదాలవల్ల జరిగే ఆకస్మిక సంఘటనలే విపత్తులు. విపత్తుల వల్ల పర్యావరణ సమతుల్యం, సుస్థిరాభివృద్ధి...
50 ఏండ్ల కిందటితో పోలిస్తే పెరిగిన ఉపద్రవాలు ఏడు రెట్లు పెరిగిన ఆస్తినష్టం.. తగ్గిన మరణాల శాతం జెనీవా, సెప్టెంబర్ 1: ఐదు దశాబ్దాల కిందటితో పోల్చితే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు నాలుగైదు రెట్లు పెరి�