‘ఈ ప్రయాణంలో నాతో ఎందరో ఉన్నారు. ఇప్పటికీ వారు నాతో ప్రయాణిస్తూనే వున్నారు. నా గుండెల్లో సంతోషంతో కూడిన కన్నీరుంది. అలాగే బాధతో నిండిన కన్నీరు కూడా ఉంది. ఎన్నో తరాలుగా నన్ను ఆరాధిస్తున్న అభిమానదేవుళ్లకు �
సమకాలీన సినిమా మొత్తం వ్యాపారాత్మకంగా మారిపోయిందని, ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో కథాంశాల్లో నాణ్యత కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం.
భారతీయ సినిమాలో డ్రీమ్ డైరెక్టర్లనగానే ప్రముఖంగా వినిపించే పేర్లు.. మణిరత్నం, రాజమౌళి, సంజయ్లీలా భన్సాలీ, శంకర్. ఈ నలుగురి సినిమాల్లో నటించాలని హీరోహీరోయిన్లు పలవరిస్తుంటారు. ఇటీవల కమల్ ముద్దుల తనయ �
కమల్హాసన్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘నాయకుడు’ చిత్రం భారతీయ కల్ట్క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మళ్లీ 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ లివింగ్ లెజెండ్స్ ఇద్దరూ ‘థగ్లైఫ్' చిత్రంతో ప్రేక్
Kamal Haasan | కమల్హాసన్, మణిరత్నం.. అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా వచ్చి 36ఏళ్లు నిండాయి. అంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కమల్హాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్'.
ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్ 2’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకుంది బాలీవుడ్ నాయిక ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలోని నందిని పాత్రలో ఆమెకు మంచి పేరొచ్చింది. ఇలాంటి పేరు తెచ్చే క్యారెక్టర్స్ బాలీవుడ్లో మీరెందుకు చ�
Nayanthara | కమల్హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘నాయగన్' (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. దాదాపు 36 ఏళ్ల విరామం తర్వాత కమల్హాసన్-మణిరత్నం కలయికలో ఓ సినిమా రాబోతున్�
‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో త్రిష చోళ రాజ్యపు యువరాణి కుందవై పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం చెన్నైలో ట్రైలర్ను వ�