రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. దేవేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డా॥రాజీవ్, డా॥ రోజా భారతి నిర్మాతలు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
రోజా, ఖుషి, దినేష్ ప్రధాన పాత్రధారులుగా దేవేందర్ దర్శకత్వంలో, రోజా భారతి నిర్మిస్తున్న చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సం
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకుడు దినేశ్కుమార్ను నియోజకవర్గ ప్రజలు తరిమికొడుతారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్రెడ్డి �
కొలంబో: ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం ఎదుర్కొన్న శ్రీలంక త్వరలో భారత్లో పర్యటించనుంది. ఈనెల 24తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) సోమవారం తమ జట్టును ప్రకటించి�