మంచిర్యాల పట్టణ ప్రాంతాల్లో శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది.
గద్వాల సంస్థానం పే రు చెబితేనే కళలు.. సాహిత్యం.. అపూ ర్వ కట్టడాలు.. రాజపాలన ఇట్టే గుర్తుకొస్తా యి. అంతటి చరిత్ర కలిగిన కట్టడాలు నేడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఒకప్పుడు కళాఖండాలు ఉండేవని భవ
నిబంధనలకు విరుద్ధంగా పురాతన గోడను కూల్చివేస్తుండగా కార్మికుడు శిథిలాల కింద ఇరుక్కుని 11 గంటలు నరకయాతన పడ్డాడు. ఈ సంఘటన జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనిలయ ఎంక్లేవ్ సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్లో సో�
శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థ భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. కాలం చెల్లిన భవనాలలో నివసించడం, వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదముండడంతో ముందస్తు జ�
కనీస సదుపాయాలు లేవు అందుకే ఎన్జేఐసీ అవశ్యం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అలహాబాద్, సెప్టెంబర్ 11: దేశంలో కోర్టులు ఇప్పటికీ కనీస సదుపాయాల్లేకుండా, శిథిలావస్థకు చేరుకొన్న భవనాల్లో పనిచేస్తున్నాయని సుప్రీంక�