రిజిస్టర్డ్ గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకున్న తమ ఉత్పత్తులపై రుణాలు పొందేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్ఫాంను కేంద్ర ఆహారా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు.
World Cup Final | ఇటీవల జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 19న జరిగిన మ్యాచ్లో ఆసిస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి�
HDFC Bank | సత్వర రుణ పరపతి కల్పించడంతోపాటు డిజిటల్ సేవలన్నీ ఒకే వేదికపైకి తేవడం కోసం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘ఎక్స్ ప్రెస్ వే’ ప్లాట్ ఫామ్ ప్రారంభించింది.
వేధింపులు లేని డిజిటల్ ప్లాట్ఫామ్ కోసం ఎంతోమంది మహిళలు ఎదురుచూస్తున్నారు. స్వేచ్ఛగా తమ భావాలు వ్యక్తపరచాలని ఆశిస్తున్నారు. అటువంటివారికోసం ప్రత్యేకంగా ఓ యాప్ వచ్చేసింది. అదే ‘గాళ్ ట్రైబ్’. ఇది �