Digital Fraud | భారత పౌరులు (Indians) 2024 ఏడాదికిగాను సైబర్ నేరగాళ్ల (Cyber criminals) చేతిలో మొత్తం రూ.23 వేల కోట్లు నష్టపోయారు. ఢిల్లీ (Delhi) కి చెందిన మీడియా, టెక్ కంపెనీ (Media, Tech Company) డాటా లీడ్స్ (DataLEADs) తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింద�
డిజిటల్ మోసం కేసులో రూ.5.4కోట్లు లూటీ చేసిన హైదరాబాద్కు చెందిన ముగ్గురు అంతర్జాతీయ సైబర్ దొంగలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి ద్వారా పలు అంతర్జాతీయ ఫ్రాడ్ �
Digital Fraud | డిజిటల్ చెల్లింపులతోపాటు డిజిటల్ మోసాలు పెరిగిపోవడంతో అనుమానాస్పదంగా కనిపిస్తున్న 70 లక్షల మొబైల్ ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం తెలిపింది.
డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ