పాఠశాలలో డిజిటల్ తరగతులలోని ఇంగ్లిష్ బోధన విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలని, పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌత�
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇంగ్లిష్ మీడి�
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమాలతో బడులు బలోపేతమయ్యాయి. రూ.కోట్ల వ్యయం తో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం అభివృద్ధి చే సింది. �
ప్రైవేటు కళాశాలలకు దీటుగా 2017లో షెడ్యూల్డ్ తెగల వారికోసం 22 డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 1,455 రెగ్యులర్ టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను ఈ కాలేజీలకు మంజూరు చేసింది. వీటిని ఉన్నతస్థాయి నై�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఒకేరో జు 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించ�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు..