Cyber Crime | ఆన్లైన్ మోసాలు, ఫోన్కు వచ్చే ఓటీపీ ఎవ్వరికీ చెప్పకూడదని, లాటరీ పేరుతో సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మొద్దని ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు ఉపాధి కూలీలకు సూచించారు.
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, పేమెంట్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. మారుమూల ప్రాంతాలకూ డిజిటలైజేషన్ విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే వాణిజ్య బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల
న్యూఢిల్లీ: డిజిటిల్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పురస్కరించుకుని, దేశంలోని 75 జిల్లాల్లో 75 డ
ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితి పెంచిన ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్పై సర్వీస్ చార్జీల్లేవ్ ముంబై, జనవరి 4: తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీల పరిమితిని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.5 లక్