డిఐజి రంగనాధ్ | మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగ�
డిఐజి రంగనాధ్ | పోలీసులు వారి విధి నిర్వహణలో భాగంగా రక్తాన్ని చిందించి ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని డిఐజి ఏ.వి. రంగనాధ్ అన్నారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పా
డిఐజి రంగనాధ్ | విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆకాంక్షించారు.
డిఐజి రంగనాధ్ | జిల్లాలో మెడికల్ షాపులు, ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు పీడీ యాక్టుల నమోదుకు వెనుకాడబోమని డిఐజి ఏవీ రంగనాధ్ హెచ్చరించా�
డీఐజీ రంగనాధ్ | జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టాం. వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డీఐజీ ఏవీ రంగనాధ్ ప్రజలను కోరారు.
Crime News | గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.
డీఐజీ రంగనాధ్ | ముషంపల్లి గ్రామంలో నిన్న లైంగికదాడి, హత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబం నివసిస్తున్న ఇంటిని, ఘటన జరిగిన స్థలాన్ని శుక్రవారం డీఐజీ ఏవీ రంగనాధ్ పరిశీలించారు.
ఆర్యవైశ్యుల రాస్తారోకో | నిన్న(బుధవారం) ముషంపల్లిలో వివాహితపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహ�
Crime News | నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.
డీఐజీ రంగనాధ్ | గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ ద్వారా తీసుకోవాల్సిన అనుమతులను ఆన్ లైన్ ద్వారానే ఇవ్వనున్నట్లు డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు.
డీఐజీ రంగనాథ్ | మహిళల భద్రతకు పోలీసుశాఖ మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటుందని డీఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీటీమ్ పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆయన ప్రార
డీఐజీ రంగనాథ్ | జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో నిర్మించిన భరోసా కేంద్రం, జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో నిర్మించిన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లను ఈ నెల 9వ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష�
నల్లగొండ : జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపూర్లో ట్రస్టు ఏర్పాటు చేసి భక్తి ముసుగులో మోసం చేస్తున్న బురిడి బాబా విశ్వ చైతన్యస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఈయనత పాటు మరో ముగ్గురు శిష్యులను �
వీఆర్కు అటాచ్ | నల్లగొండ జిల్లాలో భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.