డిఐజి రంగనాధ్ | బక్రీద్ పండుగ వేడుకలు, ఈద్గాల వద్ద నిర్వహించే ప్రార్థనలు కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డిఐజి ఏ.వి. రంగనాధ్ చెప్పారు.
డీఐజీ రంగనాధ్ | ప్రభుత్వం లాక్ డౌన్ సడలించిన క్రమంలో జిల్లాలో చాలా మంది మాస్కులు దరించడం లేదని, మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని డీఐజీ ఏవీ రంగనాధ్ హెచ్చరించారు.
డీఐజీ రంగనాధ్ | 1990 బ్యాచ్ పోలీస్ అధికారులు మానవత్వంతో తోటి బ్యాచ్ మేట్ కుటుంబానికి అండగా నిలిచి ధైర్యాన్ని ఇవ్వడం ఎంతో అభినందనీయమని డీఐజీ ఏవీ రంగనాధ్ అన్నారు.
నకిలీ విత్తనాల దందా ముఠా అరెస్ట్ | నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ ఐజీ స్ట
నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ | నాణ్యత లేని, కాలం చెల్లిన విత్తన విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.
చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి | కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలు, అందులో ఏ చికిత్సలు చేస్తారనే అంశం, ఏ ప్యాకేజీకి ఎంత చార్జీ చేస్తున్నారనే విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యేల�