ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా | నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 17న జరుగనున్న పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
నల్లగొండ : పోలీసులు అప్రమత్తంగా ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలని డీఐజీ ఏవీ రంగనాథ్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందితో శనివారం నాగార్
నల్లగొండ : ఈజీ మనీ కోసం హత్యలు చేసి వాటిని రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి బీమా క్లెయిమ్స్ చేసుకుంటున్న ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు బహిర్గత పరిచారు. జిల్లాలోని దామరచర్ల మండల కేం�