వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ అధికారులకు డ్యూటీమీట్ నిర్వహించడం జరుగుతుందని జో గుళాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. రెండురోజులుగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో డ్యూటీమీట
రాష్ట్రంలో పోలీస్ మానిటరింగ్ చాలా బాగుందని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్, డీఎస్�
అమాయకులను, వితంతువులను నమ్మించి మోసం చేయడమే కాకుండా 11హత్యలు చేసిన మాంత్రికుడు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యంయాదవ్ అలియాస్ సత్యనారాయణస్వామిని నాగర్కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జోగులాం
పోలీసు కానిస్టేబుల్ తుది అర్హత పరీక్ష ఆదివారం ప్రశాంతంగాజరిగింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్, భూత్పూర్లో మొత్తం 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీ
ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లా ఎస్పీలతో వీడియోకాన్�