ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థిని మడావి గంగోత్రి (14) వాంతులు, విరేచనాలు చేసుకుని శనివారం మృతి చెంది�
Diarrhoea | అస్సోం (Assam) రాష్ట్రంలో అతిసార వ్యాధి (Diarrhoea) తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్ (Tea Estate)లో డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
గుండె, మూత్ర పిండాలు, కాలేయం తదితర ప్రధాన అవయవాల గురించి, వాటికి దాపురించే వ్యాధుల గురించి ప్రజలకు ఎంతోకొంత అవగాహన ఉంది. కానీ.. పొట్టలో కీలక పాత్ర పోషిస్తూ, ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు శరీరంలోని అవయవాలకు �
నెలల వయసు పిల్లల నుంచి ఐదేండ్ల లోపు చిన్నారుల వరకూ.. బాల్యాన్ని అతిగా బాధపెట్టే వ్యాధి అతిసార. తల్లిదండ్రులు మొదట్లోనే గుర్తించకపోవడంతో కొందరు చిన్నారులు మరణపు అంచులవరకూ వెళ్తున్నారు
Diarrhoea | అతిసార వ్యాధి వల్ల విరేచన రూపంలో శరీరం కోల్పోయే నీరు, ఖనిజ లవణాలు, బైకార్బొనేట్ తిరిగి సమకూర్చడమే వైద్యం ముఖ్య ఉద్దేశం. వ్యాధి ప్రారంభం కాగానే ఇంట్లో లభించే ద్రవ పదార్థాలతోనే చికిత్స ప్రారంభించవచ్�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టే ప్రతి పథకానికీ బహుముఖ ప్రయోజనాలుంటాయని మరోసారి నిరూపితమైంది. మిషన్ భగీరథ పథకం ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చి ప్రజల తాగు నీటి కష్టాలు తీర్చటమే పైక�