ఒకప్పుడు సుస్తీ చేస్తే మస్తు పరేషాన్ అయితుండె. రోగమేమో కానీ పేదల ఇల్లు గుల్ల అవుతుండె. వైద్య పరీక్షలు, చికిత్సల పేరిట ప్రైవేట్ దవాఖానలు వేలకు వేలు ఫీజులు గుంజుతుండె. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడంతోపాటు పే�
అచ్చంపేట నియోజకవర్గంలో మంగళవారం గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయ
ఆపత్కాలంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన రోగులకు వరంగా మారుతున్నది. ఓపీ సేవలు రోజుకు 1500 దాటుతుండడం.. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడానికి నిదర్శంగా నిలుస్తున్నది.
గ తంలో క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలంటే మ హబూబ్నగర్ వాసులు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చే ది. ఇప్పుడు స్థానికంగానే పరీక్షలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధమైంది. తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ పేదల పాలిట వర�
ఉస్మానియా యూనివర్సిటీ : నగరంలో ప్రజలకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి చెప్పారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సదు�