టైప్ 2 డయాబెటిక్, ప్రి-డయాబెటిక్స్ కోసం బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ప్రత్యేక టర్మ్ ప్లాన్ను విడుదల చేసింది. షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం దేశీయ బీమా పరిశ్రమలో తొలి టర్మ్ ప్లాన్ ఇదేనని సంస్�
మధుమేహం ప్రపంచ జనాభాను వేధిస్తున్న జీవన శైలి వ్యాధుల్లో ముందువరుసలో ఉంది. 2021లో మధుమేహానికి సంబంధించిన సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది మృత్యువాతన పడ్డారని మయో క్లినిక్ తెలిపింది.
హైదరాబాద్ స్టార్టప్ నుంచి ఈజీలైఫ్ గ్లూకో మీటర్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకొనేందుకు ప్రస్తుత విధానంలో సూదితో గుచ్చటం తప�
diabetic foot ulcer | ఆధునిక జీవనశైలితో మధుమేహం ఓ తీవ్ర సమస్యగా మారింది. రోజురోజుకూ వ్యాధిగ్రస్థుల సంఖ్య అధికం అవుతున్నది. అయితే, జనంలో అవగాహన పెరగడం వల్ల మధుమేహం పట్ల భయాలు తొలగిపోయాయి. కానీ, ఆ మహమ్మారి ఒంటరిగా దాడిచే
న్యూయార్క్: మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలోని చక్కెర స్థాయిల ను మరింత సులభంగా తెలుసుకునే పరికరం వచ్చింది. ఇన్ట్యుటీ సర్జికల్ కంపెనీ ‘పోగో’ పేరిట ఈ ఆటోమేటిక్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్
పండ్లు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను కలిగి ఉన్నా వాటిలో ఉండే చక్కెర మధుమేహుల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను అపసవ్యం చేయడంతో అది స్ధూలకాయం, అధిక కొవ్వు, ర�
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే మిల్లెట్స్రోజువారీ ఆహారంలో ఇవి భాగం కావాలిహైదరాబాద్, జూలై 29: రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నల్లాంటి చిరుధాన్యాలు(మిల్లెట్స్) ఎక్కువగా తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయ�
రోగనిరోధకశక్తి తగ్గినవారికే అధిక ప్రమాదం ప్రభుత్వ ఆయూష్ వైద్యాధికారి శ్రీనివాస్ మేడ్చల్/బాలానగర్, మే 17 (నమస్తే తెలంగాణ): కరోనాకు తోడు ఇప్పడు ప్రజలను బ్లాక్ ఫంగస్ బెంబేలెత్తిస్తున్నది. ముఖ్యంగా రో�