ధూపదీప నైవేద్య పథకం ద్వారా పురాతన దేవాలయాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్రావు శుక్రవారం ఒ�
అభివృద్ధి బీఆర్ఎస్ది.. ప్రచారం కాంగ్రెస్ది.. అన్న చందంగా ఉంది దేవాదాయ శాఖ విడుదల చేసిన వార్షిక ప్రగతి నివేదిక. గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ ఖాతాలో వేసుకొని తామే చేసినట్�
ప్రతి రోజూ దేవుడి ఎదుట దీపం వెలిగించి నైవేద్యం సమర్పించే అర్చకులకు ధూపదీప నైవేద్యం పథకం ఎంత మాత్రం ఉపయోగపడడం లేదు. డీడీఎన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం సమయానికి అందడం లేదు. దీంతో దేవుడి దీపాన�
DDN Scheme | ధూప దీప నైవేద్య పథకాన్ని (DDN) మరో 350 ఆలయాలకు వర్తింపజేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271 పెరిగింది. అలాగే ఈ నెల నుంచి డీడీఎన్ ఆలయాలకు ప్రతి నెలా రూ.10వే�