Dhavaleswaram | ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం (Dhavaleswaram) బరాజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 20.20 అడుగులకు చేరింది
వేగంగా వెళ్తున్న కారు రోడ్డు వారగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేం