Dharani | ధరణి కమిటీ సభ్యులు శనివారం సచివాలయంలో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్తో సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిషారంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది.
ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం శుక్రవారం నుంచి ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నది. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ధరణి కమిటీ ఈ నెల 24న సీఎం రేవంత్రెడ్డి
Dharani Portal | ధరణిలో పెండింగ్లో ఉన్న ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్య
ధరణి పునర్నిర్మాణ కమిటీ గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ ఇప్పటివరకు గుర్తించిన అంశాల
ధరణి పోర్టల్ పునర్నిర్మాణ నిపుణుల కమిటీ సర్వే అండ్ సెటిల్మెంట్శాఖ, వక్ఫ్బోర్డు, దేవాదాయశాఖ అధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఆయాశాఖల రికార్డులు, సమస్యలు తదితర అంశాలపై చర్చి