Mahmood Ali | సైబర్ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
గద్వాల జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రావడంతో పట్టణమంతా గులాబీ కాంతులీనింది. బీఆర్ఎస్
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు విచ్చేసిన ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్ల
DGP Anjani Kumar | మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పనితీరు అద్భుతంగా ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. కార్యాలయంలో సోమవారం ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులతో ఉన్నతస్�