జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల, గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగిందని మండల వైద్
నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా 89,52,024 మంది పిల్లలకు అల్బెండజోల్ ట్యాబ్లెట్లు అందజేసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి విద్యార్థీ నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని రాష్ట్ర శాసనసభాపతి, వికారాబా ద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దిన�
నులిపురుగులను నివారిస్తేనే చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు.
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని (డీ వార్మింగ్ డే) గురువారం భారీ ఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏండ్ల మధ్య వయసున్న వారికి ప్రత్యేకంగా 400 మిల్లీగ్రాములు ఉ