ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్(ఏపీఎఫ్సీ) పరికరంతో విద్యుత్ ఆదా కావడంతో పాటు అనేక లాభాలు ఉంటాయని కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రమేష్ కుమార్ అన్నారు. సర్కిల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం హెచ్టీ వి�
ఇక్రిశాట్ దిగుబడి నాణ్యతను ముందే గుర్తించే ‘లీజీ స్కాన్' పరికరాన్ని సంస్థ అభివృద్ధి చేసింది. దీని ద్వారా పంట ఉత్పత్తిని కూడా అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వానాకాలంలో పత్తి, కంది, సోయాబీన్.. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తున్న�
వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ కాలం తాజాగా ఉంచే పరికరాన్ని ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు కనుగొన్నారు. దీని ద్వారా పండ్లు, కూరగాయల జీవితకాలాన్ని మూడు నుంచి 30 రోజుల వరకు పెంచుకోవచ్చు. పంజాబ్లోని భగల్పూర్కు �
పంజాగుట్ట చౌరస్తాలో సిగ్నల్ పడింది.. ఒక బుల్లెట్ వాహనం, ఒక కారు నుంచి నిర్ణీత ప్రమాణానికి మించిన శబ్దాలు వస్తున్నాయి. తరువాత కూడలికి వెళ్లేలోపు ఆ రెండు వాహనాల యజమానుల సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మ