కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య అందుకున్నారు. ఈ మేరకు నారపల్లిలోని స్వాధ్యాయ సంస్థ కార్యాలయంలో గుంటూరు సంస్కృతి సంస్థ ప్ర
జగన్మాత అయిన అమ్మవారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే తొమ్మిది రోజులు శరన్నవరాత్రులు. ఈ దేవీ నవరాత్రుల్లో ఈసారి ఐదో రోజున అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా ఆరాధిస్తున్నారు.
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండోరోజు పురస్కరించుకొని అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించి నీరాజన మంత్రపుష్పాలు అనంతరం భక్తులకు దర్శనం క�
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి (Devi Navaratri) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. అమ్మవారు 11 రోజుల్లో 11 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్
దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం అమ్మవారిని ప్రత్యేక రూపంలో అలంకరించారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక అమ్మవారు, అలంపూర్లోని జోగులాంబ, బాసరలోని సరస్వతీ మాత, వేము�