విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి (Devi Navaratri) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. అమ్మవారు 11 రోజుల్లో 11 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్
దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం అమ్మవారిని ప్రత్యేక రూపంలో అలంకరించారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక అమ్మవారు, అలంపూర్లోని జోగులాంబ, బాసరలోని సరస్వతీ మాత, వేము�