సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ నుంచి మక్తామాసాన్పల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 20 ఏండ్ల నుంచి రో�
తెలంగాణలో 31 రాష్ట్ర రహదారుల విస్తరణ, ఆధునికీకరణ కోసం కేంద్రం గురువారం రూ.850 కోట్లు మంజూరు చేసింది. వీటితో 31 రహదారులను 435.29 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. జిల్లాలవారీగా సుమారు 31 సింగిల్ లేన్ రోడ్లను డ
గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. రెండేండ్ల పాటు కురిసిన వర్షాలు, పంచాయతీరాజ్ రోడ్ల మీద సామర్థ్యానికి మించిన భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రోడ్లపై గుంతలు పడడంతో ప్రయాణం నరకయాతనగా మ�
సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తుండడంతో మారుమూల పల్లెలకు సైతం విశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన వాహనాల రద్దీతో పాటు వర్షాలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
కాలేరు వెంకటేశ్ గోల్నాక, నవంబర్ 11: నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధి వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కోట్లాది రూపాయల వ్యయంతో �