ఐదేళ్ల కాలంలో కొత్తగూడెం, మధిర, వైరా మున్సిపాలిటీల అభివృద్ధికి గత కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసిందని, ఆ అభివృద్ధే ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల అసమర్థతతో వెనుకబడిన మక్తల్ పట్టణం.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రూపురేఖలు మారాయి. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవతో 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ సముదాయాల నిర్మాణం చేపడుతున్నది.