రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్స్టేషన్లలో సిబ్బంది పనితీరును తెలుసుకునేందుకు ప్రజల స్పందన కోరుతున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. సీఐడీ డీజీ శిఖా గోయల్ నేతృత్వంలోని కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల�
ఏ ఒక్కరినీ వదలకుండా, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్యూమరేటర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. పాల్వంచ మున్సిపాలిటీలోని బొల్లోరిగూడెం 11వ వార్డులో సర్వేను ఆదివారం ప�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే శనివారం ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేశారు. అయితే, వివరాల సేకరణకు వెళ్లిన సిబ్బందికి ప్రజల నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురయ్యా�
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ఈ నెల 6నుంచి చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్