సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుప్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) కార్యాలయంపై గురువారం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టుకు ఇవ్వమని రైతులు తేల్చి చేప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ రైతు వేదికలో బుధవారం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్య�
మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టు కోసం అధికారులు బలవంతంగా భూసేకరిస్తుండటంపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిమ్జ్ భూబాధితులకు జనరల్ అవార్డు కింద మెరుగైన పరిహారాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రాజు తెలిపారు. న్యాల్కల్ మండలంలోని హద్నూర్, గుం
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచ సమీపంలో ఏర్పాటుచేస్తున్న ఫోర్త్సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. దీంతో రైతులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు.