ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ మద్యం విధానం కేసులో నిరవధికంగా జైల్లో ఉంచలేరని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ, ఈడీలకు తెలిపింది.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను మార్చి 4 వరకు కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు సోమవారం అనుమతించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రధాని మోదీ తన దోస్తుల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. ఆయన స్నేహితులు ఎందుకు పన్నుల మినహాయింపులు పొందారో? వారి కో�