ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో దాదాపు అన్నీ అమలు చేశామని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార చెప్పడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భగ్గుమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, విశ్లేషణ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అన్నారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చారిత్రాత్మకమైనదని చెప్పారు.
HCU | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ఇతర మంత్రులు కలిసి మంగళవారం మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం తేటతెల్లమవుతున్నది. ‘
రాజీవ్ యువ వికాసం పథకాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశ�
రాష్ట్రంలోని ఏ ఊరిలోనైనా 100 శాతం రైతు రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసి�