పోచంపల్లి ఇకత్ పరిశ్రమ బ్రాండ్ ఇమేజ్ను, చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా ప్రమోట్ చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మండల కేంద్రంలోని టూరిజం పారులో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరె
కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీలో కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును 450 కోట్లతో ప్రారంభించా�
మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, మధురకవి కూరెళ్ల
విఠలాచార్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో ఘనంగా సత్కరిం
స్వాతంత్య్ర పోరాటం లో నేతాజీ సేవలు మరువలేనివని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నా రు. మంగళవారం అలంపూర్లోని బ్రాహ్మణవీధి లో నేతాజీ సేవా �