రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు శుక్రవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ అయ్యారు. మేడిగడ్డ బరాజ్ ఘటనపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు చంద్రశే
కాళేశ్వరం ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో కాలువలు తవ్వి, సాగునీరు అందించేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
పాలేరు పాతకాలువ ఆయకట్టు రైతులు అనేకసార్లు వరుసగా అనధికారికంగా దిగువకు జలాలు వదులుతుండడంతో ఇరిగేషన్ అధికారులు శుక్రవారం కాలువ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరు.. 22.32 లక్షలు మెట్ట.. 11.95 లక్షలు వరి, ఇతరాలు.. ప్రభుత్వానికి సాగునీటిశాఖ ప్రతిపాదన హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగా ణ): ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంత