పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని జిల్
పది పరీక్షల్లో 100శాతం ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రేణుకాదేవి ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్�
ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో బాషా, గణిత సామర్థ్యాల సాధన కోసం గత విద్యా సంవత్సరం అమలు చేసిన ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.
నేటి నుంచి బడి గంట మోగనుంది. 48 రోజుల వేసవి సెలవు ల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు ఆటాపాటలకు గుడ్బై చెప్పి బడిబాట పట్ట నున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’తో వాహనాలు, వ్యవసాయ పని ముట్లు, ట్రాక్టర్లు తదితర యూనిట్లు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక�
మధ్యాహ్న భోజనం సరిగా లేక 14 మంది అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకుంటుంటే పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు ఉండి ఏమి చేస్తున్నారని హెచ్ఎం రాములుపై డీఈవో రేణుకాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.