సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూరుపల్లెలో వైద్యం చ�
ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు తోడు ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు.
చిన్నతనంలోనే అమ్మానాన్న ప్రేమానురాగాలకు దూరమైన ఆ అక్కాతమ్ముడికి.. ఒకరంటే ఒకరికి అంతులేని ఆపేక్ష. ఆ తమ్ముడు తన అక్కను తండ్రిలాగా బాధ్యతగా చూసుకున్నాడు. ఆ అక్క తన తమ్ముడిని అమ్మలాగా లాలనతో చూసుకున్నది. చి�
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం డెంగ్యూతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన మైలారపు సందేశ్(25) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి, నెల రోజుల
Fever survey | రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యం వీడటం లేదు. పైగా కాకిలెక్కలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నది. సీజనల్ వ్యాధులపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్�
ఖమ్మం జిల్లాను డెంగీ వణికిస్తోంది. ఇంట్లో ఒక్కరికి వచ్చిన జ్వరం.. తరువాత ఆ ఇంట్లో ఉన్న అందరినీ మంచాన పడేస్తోంది. జిల్లాలో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య 400 మార్క్కు చేరువ కావడం ప్రతి ఒక్కరినీ వణికిస్తోంది.
పది రోజులుగా వర్షం ఎడతెరిపిలేకుండా కురవడంతో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, కొత్త నీరు రావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.