గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా.. ఆచరణలో విఫలమవుతున్నది. ముఖ్యంగా ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్ పా
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. వర్షాలు కురుస్తున్నందున �
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల డెంగ్యూ వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ వ్యాధి ఈడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమ కుట్టినట్లయితే అధిక జ్వరం, శరీర నొప్పులు మొదలౌతాయి.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధుల నివారణకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బాలాజీ మినీ ఫం�