న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ వణికిస్తున్నది. రికార్డుస్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. ఈ ఏడాది ఆరంభం నుంచి నవంబర్ 20 వరకు మొత్తం 7,128 కేసులు నమోదైనట్లు ప్రభుత్వ �
ముంబై : నిన్న మొన్నటి వరకూ కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరైన దేశ వాణిజ్య రాజధాని ముంబైని ఇప్పుడు డెంగ్యూ పీడిస్తోంది. గత నెలలో కొవిడ్-19 కేసుల కంటే అధికంగా మలేరియా, డెంగ్యూతో బాధపడే రోగులు నగరం
లక్నో: డెంగ్యూ బారిన పడిన బాలికను ఆసుపత్రిలో చేర్చుకోవడంపై సిబ్బంది నిర్లక్షం వహించారు. దీంతో ఆ బాలిక మరణించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ విషాద ఘటన జరిగింది. ఐదేండ్ల సవన్య గుప్తాకు జ్వరం ఎక్కు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు కొనసాగుతుండగా మరోవైపు డెంగ్యూ వణికిస్తున్నది. ఇటీవల డెంగ్యూ కేసులు బాగా పెరిగాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో వెయ్యికి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. �